విజయనగరం లో ఎమ్మెల్యే కోలగట్ల కుమార్తె గెలుపు
వైఎస్సార్సీపీ ఉత్తరాంధ్ర కన్వీనర్, విజయనగరం ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి కుమార్తె కోలగట్ల శ్రావణి 29 వ వార్డు నుంచి గెలుపొందారు. దీంతో మరోసారి ఎమ్మెల్యే స్వామి తన ఆధిపత్యం కొనసాగించారనే చెప్పాలి. ఇప్పటికే ఆ...