విశాఖ– చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ వెంట వందేభారత్ రైలు కావాలి
విశాఖ– చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ వెంట వందేభారత్ రైలును ప్రారంభించాలని పల్నాడు జిల్లా నరసరావుపేట ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు కోరారు. అలాగే తిరుతికి వెళ్లే భక్తులకు వీలుగా సికింద్రాబాద్– తిరుపతి మధ్య వయా పిడుగురాళ్ల, గుంటూరు...