కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఓ వివాహిత తన భర్త ఇంటిముందు ఆందోళనకు దిగింది. తన భర్త, అత్తమామలు, ఆడపడుచు అదనపు కట్నం కోసం వేధిస్తున్నారని, కట్నం తేకపోవడంతో భర్తకు వేరే పెళ్లి చేయడానికి నిర్ణయించుకున్నారని...
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని గాంధీ నగర్ లో అత్తింటి ముందు కోడలు ఆందోళన చేపట్టింది. వివరాల్లోకి వెళ్తే.. పెద్దపల్లి లావణ్యకు 5 సంవత్సరాల క్రితం సతీష్ తో పెళ్లయింది. వీరిద్దరికి నాలుగు సంవత్సరాల బాబు...