మందు బాబులను శాలువతో సన్మానించిన టీడీపీ నేత
రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం పెంచేందుకు తమ చెమటను, రక్తాన్ని ధారపోస్తున్న మందుబాబులకు పాదాభివందనం చేయాలని టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పంథా గాని నరసింహ ప్రసాద్ అన్నారు. కడప జిల్లా రైల్వేకోడూరు మండలం రాఘవరాజపురం పంచాయతీలోని...