శాంతియుతంగా చేస్తున్న భారత్ బంద్ ను అడ్డుకోవడం పిరికిపంద చర్య
కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నల్ల చట్టాలకు వ్యతిరేకంగా అఖిలపక్ష పార్టీల, రైతు సంఘాల నాయకులతో కలసి శాంతియుతంగా భారత్ బంద్ నిర్వహిస్తుంటే అడ్డుకుని అక్రమ అరెస్టులు చేయడం పిరికిపంద చర్య అని వైఎస్ఆర్ తెలంగాణ...