దేశ రాజధాని ఢిల్లీ వాసులకు కాస్త ఊరట కల్పిస్తున్నట్టుగా యమునా నదిలో నీటి మట్టం 205.91 మీటర్లకు తగ్గు ముఖం పట్టింది. అయినప్పటికీ నదికి దగ్గర్లోని యమునా బజార్, ఎర్ర కోట, రాజ్ఘట్, ఐటీవో,...
యమునా నది 205.33 మీటర్ల డేంజర్ మార్క్ దాటి 206.24 మీటర్లకు చేరకుందని సెంట్రల్ వాటర్ కమిషన్ తెలిపింది. 207.49 మీటర్లు దాటితే తీవ్ర వరదలు వచ్చే ఛాన్స్ ఉందని అధికారులు తెలిపారు. నార్తర్న్...