చంద్రబాబు పర్యటనపై వైసీపీ కార్యకర్తల వినూత్న నిరసన
కడప జిల్లా పులివెందులలో వైసీపీ శ్రేణులు వినూత్న నిరసన చేపట్టారు. చంద్రబాబు పర్యటించిన ప్రాంతాలలను పసుపు నీళ్లు చల్లి శుద్ధిచేసి నిరసన తెలిపారు. పులివెందులలో చంద్రబాబు పర్యటించడం వల్ల పులివెందుల పట్టణం అపవిత్రమైందంటూ వైసీపీ...