31.2 C
Hyderabad
May 2, 2024 23: 35 PM
Slider వరంగల్

నులి పురుగుల మందు సరఫరా కార్యక్రమం ప్రారంభం

#tapewarms

జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండల కేంద్రంలో  పుట్టిన చిన్న పిల్లలను నుంచి  19 సంవత్సరాల వయసు గల వారికి నులిపురుగుల నట్టల మందులు వేసే కార్యక్రమాన్ని మొగుళ్లపల్లి గ్రామ సర్పంచ్ మోటే ధర్మారావు ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ ధర్మారావు మాట్లాడుతూ చిన్న పిల్లలకు నట్టల మందు వేయడం వల్ల వారు రోగాల భారీన పడకుండా కాపాడవచ్చాన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ ఎర్రబెల్లి వనిత పూర్ణచందర్రావు, ఉప సర్పంచ్ సరోజన బాబురావు, ఏఎన్ఎం శ్రీలత, పంచాయతీ కార్యదర్శి దామోదర్, కారోబార్ అబ్బు, అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు.

Related posts

నిజామాబాద్ లో జాతీయ సమైక్యతకు అద్దంపట్టిన ఫ్రీడం ర్యాలీ

Satyam NEWS

సోషల్ రెస్పాన్స్:ఫుట్‌పాత్‌పై బైకులు తెస్తే అంతే

Satyam NEWS

పాకిస్థాన్ నుంచి భారత్ కు 20 మంది మత్స్యకారులు

Sub Editor

Leave a Comment