24.7 C
Hyderabad
May 13, 2024 04: 50 AM
Slider ముఖ్యంశాలు

23న టీడీపీ తొలి జాబితా

#TDP

టీడీపీ 36 మందితో ఈ నెల 23న తొలి జాబితాను విడుదల చేయనుంది. పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు నివాసంలో టీటీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్‌తో పాటు ముఖ్య నేతలు భేటీ అయ్యారు. రాష్ట్రంలో బస్సుయాత్రతో పాటు రాజకీయ పరిస్థితులపై చర్చించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ..

తెలంగాణలో టీడీపీ ఏ పార్టీతో పొత్తుపెట్టుకోదని ఒంటరిగానే పోటీ చేస్తుందన్నారు. తెలంగాణలో చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరించాలన్నారు.విజన్ 2020 పెట్టి అభివృద్ధి చేశామని.. నేడు విజన్ 2047తో మందుకు గుతున్నామన్నారు. తెలంగాణలో పార్టీ ఉండడం చారిత్రాత్మ అవసరమని అభ్యర్థులు విజయం సాధించాలన్నారు.

ఈ సమావేశంలో పొలిట్ బ్యూరో సభ్యులు రావుల చంద్రశేఖర్ రెడ్డి, బంటు వెంకటేశ్వర్లు, కాసాని వీరేశం, జక్కలి ఐలయ్యయాదవ్, అలి మస్కతి, సామ భూపాల్ రెడ్డి, బండారు వెంకటేష్ తో పాటు పోటీ చేసే అభ్యర్థులు పాల్గొన్నారు.

Related posts

మహిళలు, బాలల కోసం భరోసా కేంద్రం: ఎస్పీ సిందూశర్మ

Satyam NEWS

ఆన్ లైన్ తరగతులు తల్లిదండ్రులకు భారమే

Satyam NEWS

రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి

Bhavani

Leave a Comment