27.7 C
Hyderabad
May 4, 2024 08: 48 AM
Slider ఖమ్మం

ఈ నెల 20 నుండి 22 వరకు తెలంగాణ సాహితి లిటరరీ ఫెస్టివల్

#litarary

జానపద వాగ్గేయ కారుల, రచయితల, పాటల పండగగా ఈ నెల 20 నుండి 22 వరకు హైదరాబాద్ లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగే తెలంగాణ సాహితి లిటరరీ ఫెస్టివల్ 2022 జయప్రదం చేయాలని తెలంగాణ సాహితి ఖమ్మం కన్వీనర్  పోతగాని సత్యనారాయణ పిలుపిచ్చారు.  స్థానిక మంచికంటి భవన్ లో. “లిటరరీ ఫెస్టివల్2022” బ్రోచరు ఆవిష్కరణ సమావేశంలో తెలంగాణ రైతుసంఘం నేత నున్నా నాగేశ్వరరావు, తెలంగాణ సాహితి ఖమ్మం కన్వీనర్ పోతగాని సత్యనారాయణ, తెలంగాణ సాహితి బాధ్యులు డా.కటుకోఝ్వల రమేష్, కంచర్ల శ్రీనివాస్, కపిల రాంకుమార్, స్వేచ్ఛ టి.వి. ప్రయోక్త గోపాలకృష్ణ, నందిఅవార్డ్ గ్రహీత దేవేంద్ర,  చంద్రకళా  రామారావునాయుడు తదితరులు  పాల్గొన్నారు. ఈ పండుగను విజయవంతం చేయాలని విజ్ఞాప్తి చేశారు.

Related posts

రాజ్యాంగ స్ఫూర్తిని భావిత‌రాల‌కు అందించాలి

Satyam NEWS

కరోనా రోగుల్ని డబ్బుల కోసం పీక్కుతింటున్న చీరాల ఆసుపత్రి

Satyam NEWS

నేడే సరూర్‌నగర్‌ లో ఆర్టీసీ కార్మికుల సకల జనుల సమరభేరి

Satyam NEWS

Leave a Comment