32.2 C
Hyderabad
May 9, 2024 14: 04 PM
Slider ఆధ్యాత్మికం

శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవస్థానం ద్వితీయ వార్షికోత్సవం

ములుగు జిల్లా కేంద్రంలో ని శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవస్థానం ద్వితీయ వార్షికోత్సవ వేడుకలు కొండపాక నారాయాణాచార్యులు, పొడిచేటి శేషాచార్యులు వేదమంత్రోచ్చారణల తో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విష్వక్సేన పూజ, పున్యాహవచనం, అభిషేకం అనంతరం శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు గండ్రకోట కుమార్, డా. సుతారి సతీష్, కొత్తపల్లి బాబూరావు, సలుపాల శ్రీను, తోట తిరుపతి, దుబాసి రమేష్, గుండేవేన రమేష్, శీలం వేణు, ఒజ్జల లింగన్న, బైకని సాగర్, కాపిడి ప్రభాకర్, గందం విజేందర్, ప్రకాష్, తదితరులు పాల్గొన్నారు.

Related posts

మంత్రి నిరంజన్ రెడ్డి ఆరోగ్యం కోసం గోశాలలో పూజలు

Satyam NEWS

దళితుడిని చెపుతో కొట్టిన సర్పంచ్ పై చర్య తీసుకోవాలి

Satyam NEWS

విజయవాడ జిల్లాకు కాకాని వెంక‌ట‌ర‌త్నం పేరు పెట్టాలి

Satyam NEWS

Leave a Comment