23.2 C
Hyderabad
May 7, 2024 19: 22 PM
Slider నల్గొండ

ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్ర పటానికి క్షీరాభిషేకం

#TelanganaCM

ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ప్రభుత్వ రంగ ఉద్యోగులకు 30 శాతం పిఆర్సీ ప్రకటించిన సందర్భంగా సూర్యా పేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ మఠంపల్లి మండల కేంద్రం లోని ఎంఇఓ కార్యాలయంలో సోమవారం ఆయన చిత్ర పటానికి క్షీరాభిషేకం చేశారు.

ఈ కార్యక్రమంలో ఎంపిపి మూడవతు పార్వతి కొండా నాయక్,ఉపాధ్యాయులు, టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కృష్ణం రాజు, మాజీ ఎంపిపి మూడవతు కొండా నాయక్, ఎస్టీ సెల్ మండల అధ్యక్షుడు రవిందర్ నాయక్,గ్రామ పంచాయితీ సర్పంచ్ లు, ఎంపిటిసి, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

బాచిమంచి చంద్రశేఖర్, సత్యం న్యూస్

Related posts

సభ్యసమాజపు విచ్ఛిన్నకర శక్తులు పుట్టుకొస్తాయి, జాగ్రత్త! ఖబడ్దార్‌!!

Satyam NEWS

పవిత్ర రంజాన్ ఇంటి వద్దనే జరుపుకోవాలి

Satyam NEWS

దళిత హక్కుల పోరాట సమితి అధ్యక్షుడిగా కాదేపురం

Satyam NEWS

Leave a Comment