దళిత హక్కుల పోరాట సమితి బాన్సువాడ డివిజన్ అధ్యక్షుడిగా కాదేపురం గంగారాం నియమితులయ్యారు. ఆదివారం రోజున దళిత హక్కుల పోరాట సమితి డివిజన్ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. వివరాలు ఇవి: అధ్యక్షులు-కాదేపురం గంగరాం, ప్రధాన కార్యదర్శి- గైని ప్రవీణ్ కుమార్, కోశాధికారి-పెంటయ్య, ఉపాధ్యక్షులు-సురేష్,దత్తు,మోచి మోహన్, కార్యనిర్వాహక కార్యదర్శి-కూడుగొల్ల రమేష్ కుమార్, జాయింట్ సెక్రటరీ-మారుతి,రాములు,గంగారం, సాయిలు, గంగాధర్, ప్రచార కార్యదర్శి-రెడ్డి శ్రీను,పరుశురాం,మన్నే భూషణ్,B. సాయిలు, సలహాదారులు- క్యాకయ్య, సాయిరాం, శ్రీకాంత్, కార్యదర్శులు-గరుగళ్ల శ్రీనివాస్, అశోక్,బాల్ చందర్, డివిజన్ సలహదారులు-నర్సింలు లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా దళిత హక్కుల పోరాట సమితి అధ్యక్షులు గంగారం మాట్లాడుతూ సమాజంలో దళితులపై మానసిక,శారీరక,ఆర్థిక దాడులను అరికట్టేందుకు, అంబేద్కర్ సిద్ధాంతాలను ముందుకు తీసుకుపోవడానికి కృషి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆశయ సాధన సేవ సమితి వ్యవస్థాపకులు గంగారం,అనిల్,శంకర్ తదితరులు పాల్గొన్నారు.
జి.లాలయ్య, సత్యంన్యూస్.నెట్, జుక్కల్