ఈనెల 28 నుండి ప్రారంభమయ్యే మల్దకల్ శ్రీ స్వయంభు లక్ష్మి వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు మంత్రాలయ శ్రీ రాఘవేంద్ర స్వామి పీఠాధిపతి శ్రీ సుబుదేంద్ర స్వామిని ఆహ్వానం పలుకుతూ దేవాలయ చైర్మన్ ప్రహల్లాద రావు ఆహ్వాన పత్రికను అందజేశారు. ఎందుకు సానుకూలంగా స్పందించిన స్వామీజీ బ్రహ్మోత్సవాలకు వస్తున్నట్లు తెలిపారు అనంతరం స్వామీజీ దేవాలయ చైర్మన్ తదితరులకు ఆశీస్సులు అందజేశారు. ఈ కార్యక్రమంలో అరవిందరావు, మధుసూదనాచారి తదితరులు పాల్గొన్నారు.
previous post