Slider ఆధ్యాత్మికం

మంత్రాలయ పీఠాధిపతి కి ఆహ్వానం పలికిన దేవాలయ చైర్మన్

chairman of the temple extended an invitation to the presiding officer of the Mantralaya

ఈనెల 28 నుండి ప్రారంభమయ్యే మల్దకల్ శ్రీ స్వయంభు లక్ష్మి వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు మంత్రాలయ శ్రీ రాఘవేంద్ర స్వామి పీఠాధిపతి శ్రీ సుబుదేంద్ర స్వామిని ఆహ్వానం పలుకుతూ దేవాలయ చైర్మన్ ప్రహల్లాద రావు ఆహ్వాన పత్రికను అందజేశారు. ఎందుకు సానుకూలంగా స్పందించిన స్వామీజీ బ్రహ్మోత్సవాలకు వస్తున్నట్లు తెలిపారు అనంతరం స్వామీజీ దేవాలయ చైర్మన్ తదితరులకు ఆశీస్సులు అందజేశారు. ఈ కార్యక్రమంలో అరవిందరావు, మధుసూదనాచారి తదితరులు పాల్గొన్నారు.

Related posts

వరి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ఎమ్మెల్యే

Satyam NEWS

పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పే మహోన్నతుడే ఉపాధ్యాయుడు

Satyam NEWS

ప్రేమ పెళ్లికి ఇంట్లో ఒప్పుకోలేదని స్టూడెంట్స్ ఆత్మహత్య

Bhavani

Leave a Comment