39.2 C
Hyderabad
May 3, 2024 13: 29 PM
Slider ముఖ్యంశాలు

ప్రేమ పెళ్లికి ఇంట్లో ఒప్పుకోలేదని స్టూడెంట్స్ ఆత్మహత్య

#suicide

సిద్దిపేట జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. దుబ్బాక మండలం లచ్చపేటలో ఓ ప్రేమ జంట బలవన్మరణానికి పాల్పడింది. కులాలు వేరుకావడంతో తమ ప్రేమకు పెద్దలు ఒప్పుకోరని మనస్తాపం చెంది ఉరివేసుకున్నట్లు సమాచారం.

వివరాల్లోకి వెళ్తే.. దుబ్బాకలోని ఓ ప్రైవేటు కళాశాలలో నేహా ఇంటర్‌ ఫస్టియర్‌ చదువుతోంది. అదే కాలేజీలో లచ్చపేటకు చెందిన భగీరథ్‌ సెకండియర్‌ చదువుతున్నాడు. వీళ్లిద్దరూ కొంతకాలంగా ప్రేమించుకున్నారు. ఈ క్రమంలో భగీరథ్‌ కు చెందిన ఓ ఇంట్లో ఇద్దరూ ఒకే తాడుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు….

Related posts

కాంట్రవర్సి:బీఫ్ వంటకంపై కేరళలో వివాదం

Satyam NEWS

శంకర్ నగర్ సమస్యలను కైలాస శంకరుడే తీర్చాలా

Satyam NEWS

ద్వారకా తిరుమలలో నిత్యాన్నదానం పున:ప్రారంభం

Satyam NEWS

Leave a Comment