ఆషాఢ మాసంలో తెలంగాణ రాష్ట్రం లో బోనాల పండగ ఎంత ప్రాసశ్యంమో…జగన్నథ రథయాత్ర…. ఏపీలో అంత ప్రాముఖ్యత ఉంది. తాజాగా విజయనగరం లో మారు రథయాత్ర సంరంభం ప్రారంభమైంది. ఈ నెల 19వ తేదీన ఒడిశా రాష్ట్రం పూరీలో రథయాత్ర అంగరంగవైభవంగా కొనసాగిన సంగతి తెలిసిందే. ఈ నెర 28 మారు రథయాత్ర..
సందర్భంగా విజయనగరం లో మూడు చోట్ల బలభద్రుడు, సుభద్రాదేవి ప్రతిమల తో ఊరేగింపుగా కొనసాగి…దాసన్నపేట సంతపేట వద్ద కొలకొల్పబడి పూజలందుకున్నారు.అలాగే విజయనగరం లో కొత్తపేట వేణుగోపాల స్వామి దేవాలయం, సంతపేట, పాతబస్టాండ్ మన్నార్ వేణుగోపాల స్వామి దేవాలయం వద్ద జగన్నాథ్ ని రథ చక్రాలు కదలి..
భక్తుల నుంచీ పూజలందుకున్నారు. ఈ ఉత్సవానికి కొద్ది సేపటి క్రితం వరకు ఆ మూడు ప్రదేశాల్లో పూజలందుకున్నారు. ఈ ఉత్సవాన్ని తిలకించేందుకు భక్తులు తండోపతండాలుగా వచ్చారు. భక్తులకు ఎలాంటి అవంతరాలు కలగకుండా వన్ టౌన్, టూటౌన్ పోలీసులు బందోబస్తు నిర్వహించారు.