40.2 C
Hyderabad
April 29, 2024 17: 01 PM
Slider ముఖ్యంశాలు

మింట్ కాంపౌండ్ లో మిస్ ఫైర్: ఒకరి మృతి

#Mint Compound

మింట్ కాంపౌండ్ లో మిస్ ఫైర్ కావడంతో ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ రామయ్య (49)మృతి చెందారు. మింట్ కాంపౌండ్ లోని ప్రింటింగ్ ప్రెస్ లో సుమారు నాలుగున్నర సంవత్సరాలుగా సెక్యూరిటీగా రామయ్య పని చేస్తున్నారు. తుపాకిని శుభ్రం చేస్తుండగా ఫైర్ అయినట్లుగా అధికారులు తెలిపారు.

మిస్ ఫైర్ కారణంగా తీవ్ర గాయాలైన రామయ్యను కేర్ ఆసుపత్రిలో చేర్చారు. అయితే కానిస్టేబుల్ రామయ్య అక్కడికక్కడే మృతి చెందారు. రామయ్య ప్రస్తుతం రామంతాపూర్ లో నివాసం ఉంటున్నారు. ఆయన స్వస్థలం మంచిర్యాల.

Related posts

సవాయిగూడెం బిజెపి భరోసాలో రామన్న

Satyam NEWS

రహదారులు అన్నీ పచ్చని చెట్లతో నిండాలి

Satyam NEWS

కాంగ్రెస్ పార్టీకి ఇదే చివరి ఎన్నిక

Satyam NEWS

Leave a Comment