28.7 C
Hyderabad
May 6, 2024 00: 17 AM
Slider ముఖ్యంశాలు

మరో మూడు రోజులు మండే ఎండలు

#summer

తెలంగాణలో ఎండలు మండిపోనున్నాయి. రాబోయే మూడు రోజులు రాష్ట్రంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణశాఖ తెలిపింది. అత్యధికంగా 43 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. జూన్ ఒకటో తేదీ నుంచి 5 రోజులపాటు 44 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉంది.

వాయవ్య, పశ్చిమ దిశల నుంచి దిగువస్థాయి గాలులు తెలంగాణ వైపు వీస్తుండడంతోపాటు పొడి వాతావరణమే ఇందుకు కారణమని తెలిపింది. నల్గొండ జిల్లా దామచర్లలో నిన్న 44.3 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది.

Related posts

రామానుజాచార్య విగ్రహావిష్కరణకు ప్రధానికి ఆహ్వానం

Satyam NEWS

తెలుగు దేశంలో గెలిచిన మేడా ఇప్పుడు బాబుపై విమర్శలు చేస్తే ఎలా?

Satyam NEWS

ఆకట్టుకుంటున్న చిట్ల కార్తీక్ గీసిన కేటీఆర్ పెన్సిల్ స్కెచ్

Satyam NEWS

Leave a Comment