37.2 C
Hyderabad
May 2, 2024 13: 21 PM
Slider జాతీయం

జమాత్ ఉల్ ముజాహిద్దీన్ పై ఎన్ఐఏ దాడులు

#NIA

మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని జబల్‌పూర్ లోని 13 ప్రాంతాల్లో ఎన్ఐఏ అధికారులు సోదాలు జరుపుతున్నారు. భోపాల్ ఉగ్రవాద కుట్ర కేసులో బంగ్లాదేశ్ కు చెందిన జమాత్ ఉల్ ముజాహిదీన్ నిధులు సమకూర్చిందనే సమాచారంతో ఎన్ఐఏ అధికారులు రంగంలోకి దిగి సోదాలు చేస్తున్నారు.

ఉగ్రవాద కుట్ర కేసులో జబల్‌పూర్ ప్రాంతంలోని అనుమానితుల ఇళ్లపై ఎన్ఐఏ అధికారులు దాడులు చేశారు.ఈ కేసులో ఎన్ఐఏ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోనూ సోదాలు చేసింది. ఈ ఉగ్రవాద కుట్ర కేసులో ఇప్పటికే మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన 10మందిని, బంగ్లాదేశ్ కు చెందిన మరో ఆరుగురిని ఇప్పటికే అరెస్టు చేసి, భోపాల్ కోర్టులో ప్రవేశపెట్టింది.

Related posts

మొహం చాటేస్తున్న రాజధాని ప్రాంత వైసిపి ఎమ్మెల్యేలు

Satyam NEWS

ప్లాస్టిక్‌ కోర్సుల పట్ల విద్యార్ధులు మక్కువ చూపాలి

Satyam NEWS

వైకాపా తొత్తులకే నా వ్యాఖ్యలు వర్తిస్తాయి: బత్యాల

Satyam NEWS

Leave a Comment