38.2 C
Hyderabad
May 3, 2024 22: 41 PM
Slider ముఖ్యంశాలు

ఓవర్ స్పీడ్ తో వాకర్స్ పైకి కారు దూసుకెళ్లి ముగ్గురు మృతి

#accident

హైదరాబాద్‌లోని బండ్లగూడ సన్ సిటీ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓవర్ స్పీడ్‌తో ఓ కారు మార్నింగ్ వాకర్స్‌పైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళలు.. మరో చిన్నారి మృతి చెందారు. మరో ఐదుగురికి తీవ్ర గాయాలు కాగా, చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కారు డ్రైవ్ చేస్తోన్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్ద పోలీసులు మారణాయుధాలు గుర్తించినట్లు తెలుస్తోంది. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Related posts

Analysis: కొత్త రకం కరోనా వైరస్ కథ ఇది

Sub Editor

రెడ్ ఎలర్ట్: కామారెడ్డిలో కరోనా పంజా

Satyam NEWS

తండ్రి ఎదుటే యువతి కిడ్నాప్

Bhavani

Leave a Comment