28.7 C
Hyderabad
May 6, 2024 09: 06 AM
Slider కడప

రైలు పట్టాలపై అడ్డంగా ఆగిపోయిన కారు

#Car and Train collission

కడప జిల్లా ఎర్రగుట్ల మండలం వైకోడూరు వద్ద రైలు ప్రమాదం జరిగింది. రైల్వే ట్రాక్ దాటుతుండగా ఓ కారు ట్రాక్ పై ఆగిపోయింది. కారు ఆగిన క్షణాల్లోనే గూడ్స్ రైలు ఇంజన్ కారును ఢీ కొట్టింది.

ఈ ప్రమాదంలో వై కోడూరుకు చెందిన నాగిరెడ్డి అనే వ్యక్తి మరణించగా మరోకరికి గాయాలయ్యాయి. గాయాలైన వ్యక్తిని ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించంగా అతని పరిస్థితి విషమంగా ఉంది. భారతీ సిమెంట్ లో వ్యాగన్లను వదిలి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

Related posts

అసభ్యకరమైన పోస్టుల పట్నాయక్ పై క్రిమినల్ కేసు

Satyam NEWS

రోడ్డు ప్రమాదంలో నవ దంపతుల మృతి

Satyam NEWS

ప్రముఖ లేడీ యాంకర్ హఠాన్మరణం

Bhavani

Leave a Comment