ఖమ్మం జిల్లాకు కేటాయించిన ట్రైనీ ఐపిఎస్ ఆఫీసర్ అవినాష్ కుమార్ రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ని క్యాంపు కార్యాలయంలో పుష్పగుచ్ఛం ఇచ్చి మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజలకు న్యాయం జరిగేలా చూడాలని కోరారు. శిక్షణ సమయంలో క్షేత్ర స్థాయిలో ప్రజలు ఎదుర్కొనే సమస్యలు, వారికి అందించాల్సిన న్యాయం సకాలంలో జరిగేలా చూడాలని కోరారు. వారి వెంట నగర ఏసిపి గణేష్ ఉన్నారు.
previous post