31.7 C
Hyderabad
May 7, 2024 00: 49 AM
Slider ఖమ్మం

మంత్రి పువ్వాడ ను కలిసిన ట్రైనీ ఐ‌పి‌ఎస్

#trainee ips

ఖమ్మం జిల్లాకు కేటాయించిన  ట్రైనీ ఐ‌పి‌ఎస్ ఆఫీసర్ అవినాష్ కుమార్ రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ని క్యాంపు కార్యాలయంలో పుష్పగుచ్ఛం ఇచ్చి మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజలకు న్యాయం జరిగేలా చూడాలని కోరారు. శిక్షణ సమయంలో క్షేత్ర స్థాయిలో ప్రజలు ఎదుర్కొనే సమస్యలు, వారికి అందించాల్సిన న్యాయం సకాలంలో జరిగేలా చూడాలని కోరారు. వారి వెంట నగర ఏ‌సిపి  గణేష్ ఉన్నారు.

Related posts

పాత లిఫ్టుల ఆధునీకరణ, కొత్త లిఫ్టులు మంజూరుకు అభినందనలు

Satyam NEWS

దిశ యాప్ వినియోగం కోసం రంగంలో దిగిన ఎస్.హెచ్.ఓలు

Satyam NEWS

విజయ్ మాల్యా పాత్రలో అనురాగ్ కశ్యప్

Satyam NEWS

Leave a Comment