30.7 C
Hyderabad
May 5, 2024 04: 43 AM
Slider ఆధ్యాత్మికం

తిరుమల శ్రీవారి నాణాలతో ‘ధన ప్రసాదం’

#dhanaprasadam

తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి హుండీలో వేసిన చిల్లర నాణాలను ఏం చేసుకోవాలో తెలియకపోవడంతో తిరుమల తిరుపతి దేవస్థానం కొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. తిరుమల శ్రీవారి ‘ధన ప్రసాదం’ పేరుతో తిరుమల తిరుపతి దేవస్థానం ఈ చిల్లర నాణాలను భక్తులకు అందించనున్నది. హుండీలో వేసిన నాణేలు, గదుల కోసం డిపాజిట్‌ చేసిన నగదు పేరుకుపోతుండటం ఒక పెద్ద సమస్యగా మారింది. హుండీ నాణేలను డిపాజిట్‌ చేసుకునేందుకు బ్యాంకులు సైతం ముందుకు రావడం లేదు. దీంతో చిల్లర నాణేల నిల్వను తగ్గించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం ఈ నూతన కార్యక్రమాన్ని మొదలుపెట్టింది.

Related posts

అంతిమ తీర్పు ప‌త్రిక ఎడిట‌ర్ వ‌ల్లూరు ప్ర‌సాద్‌ కుమార్‌కు స‌త్కారం

Bhavani

మీ స‌మ‌స్య‌ల‌పై మీరే పోరాడాలి…మీకు దన్నుగా సంస్థ ఉంటుంది

Satyam NEWS

సస్పెండ్ చేస్తారా? ఎంత మందిని సస్పెండ్ చేస్తారు?

Satyam NEWS

Leave a Comment