19.7 C
Hyderabad
January 14, 2025 04: 59 AM
Slider కృష్ణ

జగన్ సర్కార్ లో ఇద్దరు ఐఏఎస్‌లకు జైలుశిక్ష

#jagan mohan reddy

కోర్టు ధిక్కరణ కేసులో ఇద్దరు ఐఏఎస్ అధికారులకు హైకోర్టు జైలు శిక్ష విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. శ్యామలరావు, భాస్కర్లకు నెల రోజుల జైలుశిక్ష ,వెయ్యి రూపాయల జరిమానా విధిస్తూ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. ఎయిడెడ్ నియామకం అంశంపై గతంలో హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేయలేదని పిటీషనర్లు హైకోర్టులో కోర్టుధిక్కరణ వ్యాజ్యం దాఖలు చేశారు. గతంలో ఇచ్చిన ఆదేశాలను అమలుచేయలేదని హైకోర్టు ఐఏఎస్ అధికారులకు జైలు శిక్ష విధించింది.

Related posts

పట్టణ ప్రగతిలో ప్రజల భాగస్వామ్యం తప్పనిసరి

Satyam NEWS

కరోనా రోగుల సేవలో మై వేములవాడ ఛారిటబుల్ ట్రస్ట్

Satyam NEWS

అక్టోబర్ 21న ఫ్లాగ్ డే

Murali Krishna

Leave a Comment