38.2 C
Hyderabad
May 5, 2024 22: 17 PM
Slider వరంగల్

తండ్రి కుమార్తెను ఢీకొన్న ఆర్టీసీ బస్సు

#Accident

తండ్రి కూతురు బైక్ పై వెళుతుండగా మృత్యుపాశంలా దూసుకువచ్చింది ఒక ఆర్టీసీ బస్సు.

దాంతో ఇద్దరూ తీవ్రంగా గాయపడిన దురదృష్టకర సంఘటన జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ మండలం మీదికొండ క్రాస్ రోడ్డు వద్ద జరిగింది.

అక్కడి జాతీయ రహదారిపై హైదరాబాద్ వెళ్తున్న హన్మకోండ 2డిపోకు చెందిన రాజధాని ఆర్టీసీ బస్సు బైకు కు ఢీ కొన్నది.

దాంతో బైక్ వై వెళుతున్న పులిగిల్ల కుమార్ (65) ఆయన కుమార్తె రమ్య (19) తీవ్ర గాయాల పాలయ్యారు.

స్థానికులు 108 కు ఫోన్ చేయడంతో తక్షణమే వచ్చిన అంబులెన్సులో వారిని ఎంజీఎం కు తరలించారు.

Related posts

విద్యారంగంలో చంద్రబాబు విజన్‌… దేశంలోనే నెంబర్‌ వన్‌..!!

Satyam NEWS

రాయలసీమ ఎత్తిపోతలకు పర్యావరణ అనుమతులు వాయిదా

Satyam NEWS

వెల్ కమ్: ఆరోగ్య సిబ్బందిపై దాడులకు కఠిన శిక్ష

Satyam NEWS

Leave a Comment