29.7 C
Hyderabad
May 4, 2024 05: 39 AM
Slider హైదరాబాద్

తహసీల్దార్లను సత్కరించిన ఉప్పల్ ఎమ్మెల్యే బేతి

#uppal

ధరణి పోర్టల్ అమలు విజయవంతంగా సంవత్సరం పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి తహసీల్దార్లను సత్కరించారు. హబ్సిగూడ లోని ఎమ్మెల్యే క్యాంపు  కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో  ఉప్పల్ నియోజకవర్గంలోని కాప్రా మండల తాహసిల్దార్  ఎస్తేర్ అనిత, ఉప్పల్ మండల తాహసిల్దార్  గౌతమ్ కుమార్ లను ఘనంగా శాలువాలతో సత్కరించి అభినందనలు తెలిపారు.  ఈ  కార్యక్రమంలో టిఆర్ఎస్ నాయకులు బద్దం భాస్కర్ రెడ్డి, గడ్డం రవి కుమార్, గరిక సుధాకర్, రేపాక కుమారస్వామి, లక్ష్మీనారాయణ, మనోహర్ ,సూరం శంకర్, శ్రీధర్ పాల్గొన్నారు.

Related posts

సుప్రీంలో పిటీషన్ దాఖలు చేసిన తెలంగాణ క్రాకర్స్ అసోసియేషన్

Sub Editor

విధి నిర్వ‌హ‌ణలో బంధు ప్రీతిని ప‌క్క‌న పట్టండి

Satyam NEWS

ఛాలెంజ్:ఈప్రభుత్వాన్ని కూల్చేంతవరకు నిద్రపోను

Satyam NEWS

Leave a Comment