ఖమ్మం, నల్గొండ జిల్లాల పరిధిలో హోలీ మామూల్ల పేరుతో రోడ్డు కు అడ్డంగా కంచె,పెద్ద పెద్ద రాళ్ళు, మొద్దులు వేసి వాహనాలు నిలుపుదల చేస్తున్నారు. ఇది అనేక మందికి ఇబ్బందిగా మారుతున్నది. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజక వర్గం లో మఠం పల్లి, పాలకీడు మండలాల్లో హోలీ పండుగ పేరు తో రోడ్డుకు అడ్డంగా ముళ్ళ కంప ,పెద్ద పెద్ద రాళ్ళు,పెద్ద పెద్ద మొద్దులు వేసి వాహన దారులను అడ్డుకొని డబ్బులు దండుకుంటున్నారు..ఒక్కొక్క గ్రామం లో మూడు చోట్ల రోడ్లకు అడ్డంగా కంచె వేసి మామూళ్లు వసులు చేస్తున్నారు…అత్యవసర పని ఉన్నది అని చెప్పిన వదలడం లేదు..జిల్లా ఉన్నతాధి కారులు దృష్టి సారంచాలనీ వాహనదారులు కోరుతున్నారు..
previous post