విజయనగరం పోలీసులు మరో శారి తమ ప్రతాపం చూపించారు. అదీ రెండోశారి, ముక్కనుమ పండగ సందర్భంగా విజయనగరం ట్రాఫిక్ పోలీసులు, కనీసం రికమండేషన్లను సై తం ఖాతరు చేయకుండా… ఇన్ని రోజులకు తమ కర్తవ్యం నిర్వహించారు… అదీ నగరంలోని ప్రాశిస్యం చెందిన గంటస్తంభం సా క్షిగ. పోలీస్ బాస్ ఆదేశాలు.. ట్రాఫిక్ డీఎస్పీ సూచనలు ట్రాఫిక్ సి ఐ రంగనాధం కు చెప్పి.,… రాత్రి ఆరు నుంచీ ఏడు గంటల వరకు…. డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. ఈ సా రి టూ వీలర్స్ తో పాటు ఫోర్ వీలర్ పైన దృష్ఠి పెట్టారు., ట్రాఫిక్ పోలీసులు అశోక్, త్రినాధ్, ప్రసా ద్ లు. రమారమి ఏడు గురు మద్యం సే వించినట్టు డీడీ మిషన్ చెప్నడంతో… కేసులు బండ్లను ట్రాఫిక్ పీస్ కు పంపించి… మద్యం సే వించిన వాళ్లను కోర్ట్ కు వెళ్లి బండ్లు తీసు కోవాలని ట్రాఫిక్ పోలీసు లు సూ చించారు.
previous post