40.2 C
Hyderabad
May 2, 2024 16: 38 PM
Slider మహబూబ్ నగర్

పోలిశెట్టి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే తూడి

#polisetti

వనపర్తిలో సీనియర్ విలేకరి పోలిశెట్టి బాలకృష్ణ, నేటి దాత్రి విలేకరి పోలిశెట్టి సురేష్ కుమార్ తల్లి పోలిశెట్టి సులోచన మృతి చెందారు. విషయం తెలుసుకున్న వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి పోలిశెట్టి కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే సానుభూతి తెలిపారు.

పోలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి, సత్యం న్యూస్ నెట్

Related posts

పరిషత్ ఎన్నికల కౌంటింగ్: 2000మందితో పోలీసు బందోబస్తు

Satyam NEWS

మంత్రి కేటీఆర్ కు హైకోర్టులో ఊరట

Satyam NEWS

శ్రీశైల పాదాచార శివ స్వాములకు అన్నప్రసాద పంపిణీ

Bhavani

Leave a Comment