పంజాబ్కు చెందిన ఓ మహిళ తలలో శరీరంపై మూడు బుల్లెట్ గాయాలయినప్పటికీ 42 ఏళ్ల7 కిలోమీటర్లు కారు నడుపుకుంటూ వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేసిండి.వెంటనే ఆమెను చికిత్స కై ఆసుపత్రికి పంపించినట్లు పంజాబ్ పోలీసులు తెలిపారు. పంజాబ్లోని ముక్త్సర్లో సమీపంలో సమ్మేవాలి అనే గ్రామంలో భూమి వివాదం కారణంగా 10వ తరగతి చదువుతున్న తన మేనల్లుడు తనను కాల్చి చంపడానికి ప్రయత్నించాడని ఆ మహిళ ఆరోపించిందని పోలీసులు తెలిపారు. చోటుచేసుకుంది.
previous post