29.7 C
Hyderabad
May 3, 2024 04: 17 AM
Slider శ్రీకాకుళం

కిడ్నీ వ్యాధుల పట్ల అందరికీ అవగాహన పెరగాలి

kidney day

ప్రపంచ కిడ్నీ దినోత్సవం సందర్బంగా గురువారం శ్రీకాకుళం నగరంలో జెమ్స్ ఆసుపత్రులు, క్రీడాప్రాధికార సంస్థ, ఇంటర్నేషనల్ వాకర్స్ సంస్థలు సంయుక్తంగా అవగాహన ర్యాలీ, మానవహారం నిర్వహించాయి. మూత్రపిండాల వ్యాధి  నియంత్రణకు  అందరూ కలిసికట్టుగా ముందుకు రావాలని వక్తలు పిలుపు ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో ఇంటర్నేషనల్ వాకర్స్ సభ్యులు శాసన జోగినాయుడు, మాజీ ఇంటర్నేషనల్ వాకర్స్ అధ్యక్షులు గేదెల ఇందిరా ప్రసాద్, జిల్లా క్రీడా శాఖ అధికారి బి శ్రీనివాస్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

కొల్లాపూర్ మున్సిపాలిటీలో రెండవ కరోనా కేసు

Satyam NEWS

కొన్ని ప్రాంతాల్లో వెనక్కి తగ్గుతామని హామీ ఇచ్చిన రష్యా

Satyam NEWS

ఫర్ సేల్: కామారెడ్డి లో టిక్కెట్లు అమ్ముకున్న పార్టీలు

Satyam NEWS

Leave a Comment