29.7 C
Hyderabad
May 6, 2024 05: 01 AM
Slider విజయనగరం

ప్రపంచ రికార్డు కోసం మహిషాసుర మర్ధని స్తోత్ర గానం

#music

ప్రపంచవ్యాప్తంగా అనేక లక్షల మంది ఏక కంఠం తో ఉచ్చరించే అయిగిరినందిని అనే మహిషాసుర మర్ధని స్తోత్రం మహాద్భుత ఈవెంట్ కి విజయనగరం వేదిక అయింది. రోటరీ దశిగి పేర్రాజు మ్యూజిక్ అకాడమీ రోటరీ డి. ఎన్. ఆర్ స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ప్రపంచ రికార్డుల కోసం అంతర్జాతీయ శాస్త్రీయ సంగీత కళాకారుల నృత్య కళాకారుల సంఘం (ఐ.సి.యం.డి.ఎ) నేడు ప్రపంచ వ్యాప్తంగా ఆన్లైన్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. డాక్టర్ పద్మప్రియ కోర్దినటర్ గా వ్యవహరించారు. మొత్తం విజయనగరం జిల్లా నలువైపులా సంగీత కళాకారులు ఇందులో పాల్గొన్నారు. ప్రముఖ మృదంగ విద్వాంసుడు ప్రిన్సిపాల్ డాక్టర్ మండపాక రవి ఈ ప్రపంచ రికార్డ్ ప్రయత్నాన్ని పర్యవేక్షించారు. అధ్యక్షుడు ఉసిరికల చంద్రశేఖర్ రావు, కోశాధికారి గుండ వీరభద్రరావు, సభ్యులు నానాజీ, మేఘరాజ్ రాఠీ, దూసి శివరాం శర్మ, ఇంకా విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

వైజాగ్ స్టీల్ ఉద్యమంలో దిగిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ

Satyam NEWS

హమారామన్ కీ బాత్ : రాజధానిగా అమరావతి:ప్రధానికి ఫోన్ కాల్స్

Satyam NEWS

పంట పొలాల్లో మహిళ మృతదేహం

Bhavani

Leave a Comment