41.2 C
Hyderabad
May 4, 2024 15: 21 PM
Slider కడప

వైకాపా నేతల నిత్యావసర వస్తువులు పంపిణీ

ycp kadapa

కడప జిల్లా చిట్వేలి మండలం నాగవరం గ్రామంలో అకేపాటి విక్రమ్ రెడ్డి,రజినీ కాంత్ రెడ్డి ఆధ్వర్యంలో పేదలకు నిత్యావసర సరుకులు,కూరగాయలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంకు రాజంపేట పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు అకేపాటి అమర్ నాథ్ రెడ్డి స్థానిక శాసన సభ్యులు,ప్రభుత్వ విప్ కొరముట్ల శ్రీనువాసులు పాల్గొన్నారు.

అనంతరం గ్రామంలో క్రిమి సంహారక మందు ద్రావణాలను పిచికారి చేశారు. ఈ కార్యక్రమంలో రాజంపేట పట్టణ కన్వీనర్ పోలా శ్రీనువాసులు రెడ్డి, డి.సి.యం.యస్. చైర్మన్ దండు గోపి,రైల్వే కోడూరు నాయకులు,ధ్వజ రెడ్డి,చెవ్వు శ్రీనువాసులు రెడ్డి,రమణ రెడ్డి,సాయి కిషోర్ రెడ్డి,రాజంపేట నాయకులు పోలి మురళి రెడ్డి,పోలా సాయి వైభవ్,సుబ్బరాజు తదితరులు పాల్గొన్నారు.

Related posts

శ్రమిస్తే విజయం వారి సొంతమవుతుంది:మంత్రి నిరంజన్

Satyam NEWS

దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలి

Bhavani

చెత్త సక్రమంగా ఎత్తకపోతే పన్ను ఎందుకు కట్టాలి ?

Satyam NEWS

Leave a Comment