29.7 C
Hyderabad
April 29, 2024 10: 41 AM
Slider ఆంధ్రప్రదేశ్

మాజీ ఎన్నికల కమిషనర్ కు విజయసాయిరెడ్డి హెచ్చరిక

vijayasaireddy

లేఖ ఫోర్జరీ కాదు. అది తాను రాసిందే అని ఆంధ్రప్రదేశ్ ఎన్నికల మాజీ కమిషనర్ డాక్టర్ ఎన్.రమేష్ కుమార్ బహిరంగంగా ప్రతికాప్రకటన విడుదల చేసినా వైసీపీ ఎంపి విజయసాయిరెడ్డి మాత్రం వదల్లేదు. రమేష్ కుమార్ తన నిజాయితీని నిరూపించుకోవాలంటే తన మూడు ప్రశ్నలకు సమాధానం చెప్పాలని విజయసాయి రెడ్డి మూడు ప్రశ్నలు సంధించారు. 1.కేంద్ర హోం శాఖ కార్యదర్శికి రాసిన లేఖ పై సంతకం ఆయనే చేశారా లేదా? 2.కేంద్ర హోం శాఖ కు ఏ ఐపి అడ్రస్ నుంచి పంపించారు? 3.ఆ లేఖను ఎవరు రూపొందించారు? ఈ ప్రశ్నలకు సంతృప్తికరమైన సమాధానం రాకపోతే మా డీజీపీ ఎఫ్ఐఆర్ నమోదు చేసి లేఖను ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపుతారని విజయసాయిరెడ్డి హెచ్చరించారు.

Related posts

ఉదయాన్నే రేషన్ కోసం బారులు తీరిన ప్రజలు

Satyam NEWS

కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రం లక్కీ లక్ష్మణ్

Bhavani

తాగు నీటి సమస్యలు తలెత్తకుండా చూడాలి

Satyam NEWS

Leave a Comment