29.2 C
Hyderabad
May 10, 2024 01: 28 AM
Slider ముఖ్యంశాలు

సెల్ ఫోన్ వెలుతురులో చంద్రబాబు ప్రసంగం

cell light

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిని ఏ విధంగా అడ్డుకోవాలా అనే ప్రభుత్వం, పోలీసులు ఆలోచిస్తున్నారు. పోలీసులు అడ్డుకుంటున్న కొద్దీ ఆయనకు ప్రజల్లో మద్దతు పెరుగుతున్నది. విజయవాడలో పోలీసులు కట్టడి చేసి ఆయనను రోడ్డుపైనే నిలిపివేయడం, బస్సు యాత్రకు అడ్డుతగలడంతో ప్రజల్లో పెద్ద ఎత్తున ఆగ్రహావేశాలు పెల్లుబికిన విషయం తెలిసిందే.

ఆయన నేడు బందర్ వెళ్లి అక్కడ బిక్షాటన చేయడంతో సంచలనమే కలిగింది. జేఏసీకి విరాళాలు సేకరించేందుకు ఆయన ప్రజల మధ్య బిక్షాటన చేశారు. తర్వాత పబ్లిక్ మీటింగ్ లో మాట్లాడేందుకు చంద్రబాబునాయుడు ప్రారంభించగానే కరెంటు తీసేశారు. దాంతో ప్రజలు సెల్ ఫోన్ లోని లైట్లు వేసి చంద్రబాబుకు వెలుతురు చూపించారు.

Related posts

సంచైత నియామకం చట్టరీత్యా వ్యతిరేకం

Sub Editor

పొంగులేటి తో టీడీపీ నేతల భేటీ

Bhavani

ట్రోల్స్: వెనుక నుండి పట్టవద్దు ముందు నుండి దొరకవద్దు

Satyam NEWS

Leave a Comment