30.7 C
Hyderabad
April 29, 2024 04: 59 AM
Slider విజయనగరం

సంచైత నియామకం చట్టరీత్యా వ్యతిరేకం

ashok gajapathi raju

తూర్పు గోదావరి దేవాలయాలకు అధ్యక్షురాలిగా సంచైత గజపతిని నియమించడం చట్టరీత్యా వ్యతిరేకమని తెదేపా పోలిట్ బ్యూరో సభ్యులు, కేంద్ర మాజీ మంత్రివర్యులు, పూసపాటి అశోక్ గజపతిరాజు విజయనగరంలో మాట్లాడుతూ ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

ముంద‌స్తు ఎలాంటి సమాచారం లేకుండా బోర్డు ఆమెను అధ్య‌క్షురాలిగా ఎలా నియ‌మిస్తార‌ని ప్రశ్నించారు. ఇదంతా రాజకీయ కక్షతో చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వానికి అన్నిదేవాలయాలపై కన్నుపడిందని విమ‌ర్శించారు. అన్ని మతాలను ప్రభుత్వం గౌరవించాలని, ఒక్కో మతాన్ని ఒక్కో విధంగా చూడటం శ్రేయ‌స్క‌రం కాద‌న్నారు.

Related posts

విద్యార్థులకు మాత్రలు వేసిన ఎమ్మెల్యే హన్మంత్ షిండే

Satyam NEWS

ఆన్ లైన్ విద్యకు తెలంగాణలో భారీ స్పందన

Satyam NEWS

విజయనగరం జిల్లాలో ఘనంగా ప్రపంచ పర్యావరణ దినోత్సవం

Satyam NEWS

Leave a Comment