జోగులాంబ గద్వాల్ జిల్లా,ఆలంపూర్ నియోజకవర్గంలోని రాజోలి (మండలం) గ్రామానికి చెందిన కత్తెర శేఖర్ అనే వ్యక్తికి పుట్టినప్పటినుంచి కాళ్లు లేవు. ఇంకా కూడా టీవీ రిపేర్ చేసుకుంటూ జీవనం కొనసాగించేవారు ఈయన చిన్నతనంలోనే తండ్రి మరణించడం జరిగింది. తల్లి వయసు 60 సంవత్సరాలు ప్రస్తుతం ఈయనకు పెరాలసిస్ (పక్షవాతం) వచ్చి చేతులు కూడా పడిపోవడం జరిగింది.
కొత్త రాజోలు గ్రామంలో పెట్రోల్ పంపు కు ఎదురు లైన్ లో ఈయన జీవనం కొనసాగిస్తున్నారు. అత్యంత దయనీయమైన పరిస్థితిలో కుటుంబం ఉంది. ఈయనకు ఆర్థిక సాయం చేసి ఈయన కుటుంబాన్ని ఆదుకోవాల్సిందిగా ప్రజలు కోరుతున్నారు.
ఈ వ్యక్తి కుటుంబానికి ఫోన్ కూడా లేదు. స్నేహితుడు వినోద్ కుమార్ ( 9014096588) నెంబరు ఇవ్వడం జరిగింది. దయగల వారు ఆర్థికసాయం చేయవలసిందిగా కోరుచున్నారు.