37.2 C
Hyderabad
April 30, 2024 11: 24 AM
Slider హైదరాబాద్

అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ ఆయురారోగ్యాలతో ఉండాలి

అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని బిఎల్ఆర్ ట్రస్ట్ చైర్మన్ , తెరాస సీనియర్ నాయకులు బండారి లక్ష్మారెడ్డి ఆకాంక్షించారు. బుధవారం మల్లాపూర్ డివిజన్ కేఎల్ రెడ్డి నగర్ లో బెంగాల్ ఈస్టర్న్ కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన కాళీ మాత మహోత్సవానికి ముఖ్య అతిథులుగా బిఎల్ఆర్ ట్రస్ట్ చైర్మన్ , తెరాస సీనియర్ నాయకులు బండారి లక్ష్మారెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో బెంగాల్ ఈస్టర్న్ కల్చరల్ అసోసియేషన్ అధ్యక్షులు ఏ.కే. రాను, జనరల్ సెక్రెటరీ కే కర్మాకర్,అసిస్టెంట్ సెక్రటరీ రాజేష్ తాలూక్ దార్ , సెక్రెటరీ సందీప్ మజిహి , ప్రతాప్ జైన , నాచారం కార్పొరేటర్ శాంతి , సాయిజన్ శేఖర్ , కటార్ల భాస్కర్ , సంతు యాదవ్, కిషన్ సింగ్ మరియు సుగుణాకర్ పాల్గొన్నారు.

సత్యం న్యూస్ మేడ్చల్ జిల్లా ప్రతినిధి

Related posts

రైతు భరోసా ఎందుకు? ముందు కరోనా నుంచి కాపాడండి

Satyam NEWS

అసలే ధరలు పెరిగి చస్తుంటే అందులో నీళ్ల కల్తీ…

Satyam NEWS

ఇదేం న్యాయం: తప్పు ప్రభుత్వాలది శిక్ష టీచర్లకు

Satyam NEWS

Leave a Comment