32.2 C
Hyderabad
May 8, 2024 12: 03 PM
Slider ముఖ్యంశాలు

జగన్ పుట్టిన రోజు కానుక: టీడీపీ కార్యకర్త తల పగిలింది

#tdpattack

గుంటూరు జిల్లా పెదనందిపాడులో దారుణం జరిగింది. జగన్ పుట్టిన రోజు సందర్భంగా దండిగా తాగిన వైసీపీ కార్యకర్తలు అరాచకం సృష్టించారు. అక్కడి టీడీపీ కార్యకర్త వెంకటనారాయణపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. వెంకటనారాయణ పరిస్థితి విషమం గా ఉండటంతో గుంటూరు జీజీహెచ్‍కు తరలించారు. బాగా తాగి ఉన్న వైసీపీ కార్యకర్తలు చంద్రబాబునాయుడిని దారుణంగా తిట్టారు. అదేమని అడిగినందుకు వెంకటనారాయణపై దాడిచేశారు. టీడీపీ నేత వెంకటనారాయణకు తీవ్రంగా రక్తస్రావం జరిగింది. తల పగిలిపోయింది. అయినా వదలని వైసీపీ శ్రేణులు వెంకటనారాయణపై మద్యం సీసాలతో దాడి చేసి పెట్రోల్ పోసి తగలబెట్టే యత్నం చేశారు. అదృష్టం బాగుండి అతను ప్రాణాలతో ఉన్నాడు.

Related posts

5000 లీటర్ల బెల్లం పానకం ధ్వంసం

Satyam NEWS

జార్ఖండ్ బ్యాలెట్ వార్: ఉత్కంఠ భరితం

Satyam NEWS

మంచినీటి ఎద్దడి పరిష్కారానికి కృషి

Satyam NEWS

Leave a Comment