26.7 C
Hyderabad
May 12, 2024 10: 14 AM
Slider ముఖ్యంశాలు

తిరుపతి వందేభారత్‌లో 1,128 సీట్లు

#Tirupati Vande Bharat

సికింద్రాబాద్‌- తిరుపతి వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌లో సీట్ల సంఖ్య 530 నుంచి 1,128కి పెరగనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. కొత్త కంపోజిషన్‌లో 1,024 సీట్ల సామర్థ్యంతో 14 ఛైర్‌ కార్లు (గతంలో 6 ఛైర్‌ కార్లు, 478 సీట్లు), 2 ఎగ్జిక్యూటివ్‌ ఛైర్‌ కార్లతో 104 సీట్లు(గతంలో ఒక కోచ్‌, 52 సీట్లు) ఉంటాయని ద.మ.రైలే సీపీఆర్వో సీహెచ్‌ రాకేశ్‌ తెలిపారు.

Related posts

సీనియర్ నేత బొడ్డు అంజయ్య మృతి

Murali Krishna

వరదల్లో కొట్టుకెళ్తున్న వ్యక్తి ప్రాణాలు కాపాడిన సైబరాబాద్ పోలీసులు

Satyam NEWS

డాక్టర్ అంబేద్కర్ కు జర్నలిస్టుల ఘన నివాళి

Satyam NEWS

Leave a Comment