సికింద్రాబాద్- తిరుపతి వందేభారత్ ఎక్స్ప్రెస్లో సీట్ల సంఖ్య 530 నుంచి 1,128కి పెరగనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. కొత్త కంపోజిషన్లో 1,024 సీట్ల సామర్థ్యంతో 14 ఛైర్ కార్లు (గతంలో 6 ఛైర్ కార్లు, 478 సీట్లు), 2 ఎగ్జిక్యూటివ్ ఛైర్ కార్లతో 104 సీట్లు(గతంలో ఒక కోచ్, 52 సీట్లు) ఉంటాయని ద.మ.రైలే సీపీఆర్వో సీహెచ్ రాకేశ్ తెలిపారు.
previous post