39.2 C
Hyderabad
May 3, 2024 13: 53 PM
Slider మహబూబ్ నగర్

వనపర్తి జిల్లా పోలీస్ ప్రజావాణిలో 12 ఫిర్యాదులు

#wanaparthypolice

వనపర్తి జిల్లా పోలీస్ ఎస్పీ ప్రజావాణి కార్యక్రమంలో జిల్లాలోని పలు ప్రాంతాల నుండి 12 మంది ఫిర్యాదుదారులు వచ్చారు. ఫిర్యాదు దారులతో జిల్లా అదనపు ఎస్పీ  షాకీర్ హుస్సేన్ స్వయంగా మాట్లాడి  వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సంబంధిత పోలీసు అధికారులకు ఫిర్యాదుల సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని 

అదనపుఎస్పీ  ఆదేశించారు. అందిన ఫిర్యాదులు ఇలా ఉన్నాయి: 6 భూ ఫిర్యాదులు, 3 భార్యాభర్తల ఫిర్యాదులు, 3 పరస్పర గొడవల ఫిర్యాదులు ఉన్నాయి.

పొలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి, సత్యంన్యూస్.నెట్

Related posts

ఆధునిక భావ విప్లవకారుడు యోగి వేమన

Bhavani

వైశ్య ప్రముఖుడు కొత్తా వెంకటేశ్వర్లు ఇక లేరు

Satyam NEWS

కాప్రాలో అన్ని సౌకర్యాలు కలిగిన ఆసుపత్రి అందుబాటులోకి

Satyam NEWS

Leave a Comment