29.7 C
Hyderabad
May 14, 2024 02: 45 AM
Slider ముఖ్యంశాలు

18 ఏళ్లు నిండిన వారు ఓటు నమోదుకు ప్రత్యేక డ్రైవ్

#voter registration

తెలంగాణలోని 18 ఏళ్లు నిండిన వారికి ఓటర్ల నమోదు కోసం ఆగస్టు 26, 27 తేదీలతో పాటు సెప్టెంబర్ 2, 3 తేదీల్లో ప్రత్యేక కార్యక్రమాన్ని చేపడతామని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్ రాజ్ తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో ఈ ఏడాది జూలై నాటికి 3,06,42,529 మంది ఓటర్లు ఉన్నారని పేర్కొన్నారు. ఈనెల 21న ముసాయిదా ఓటర్ల జాబితా ప్రకటిస్తామన్నారు.

Related posts

ఇలాగైతే ఎలా యాదగిరి నర్సింహ స్వామీ?

Satyam NEWS

టీకా వికటించి మూడు నెలల పసికందు మృతి

Satyam NEWS

నిరుద్యోగులకు శుభవార్త: ఎక్సైజ్, ఫారెస్ట్, ఫైర్ సర్వీసు ఖాళీల భర్తీకి అనుమతి

Satyam NEWS

Leave a Comment