తెలంగాణలోని 18 ఏళ్లు నిండిన వారికి ఓటర్ల నమోదు కోసం ఆగస్టు 26, 27 తేదీలతో పాటు సెప్టెంబర్ 2, 3 తేదీల్లో ప్రత్యేక కార్యక్రమాన్ని చేపడతామని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్ రాజ్ తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో ఈ ఏడాది జూలై నాటికి 3,06,42,529 మంది ఓటర్లు ఉన్నారని పేర్కొన్నారు. ఈనెల 21న ముసాయిదా ఓటర్ల జాబితా ప్రకటిస్తామన్నారు.
previous post