38.2 C
Hyderabad
May 2, 2024 22: 04 PM
Slider నిజామాబాద్

భారీ ఎత్తున అక్రమ కలప దుంగలు స్వాధీనం

#Timber

నిజామాబాద్ జిల్లా భీమ్‌గల్‌ మండలంలోని కారేపల్లి గ్రామంలో భారీ ఎత్తున కలప దొంగలు పట్టుబడ్డాయి. పంట పొలాల్లో దాచిపెట్టి అక్రమంగా రవాణా చేసేందుకు సిద్ధంగా ఉంచిన వీటిని అటవీశాఖ ఆఫీసర్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ కలప దంగల విలువ రూ.5 లక్షల వరకూ ఉంటుందని డిఆర్ఓ రమేష్ రథోడ్ తెలిపారు. ఈ దంగలను కమ్మర్‌పల్లి రేంజ్ ఆఫీస్ కు తరలించినట్లు ఆయన తెలిపారు.

Related posts

ఆర్ఎంపి,పిఎంపి, గ్రామీణ వైద్యులకు గుర్తింపు కార్డుల పంపిణీ

Satyam NEWS

పి ఎం ఇ జి పి పై నాగర్ కర్నూల్ లో అవగాహన సదస్సు

Satyam NEWS

గులాబీ ద‌ళానికి ముచ్చెమ‌ట‌లు ప‌ట్టిస్తున్న బీజేపీ

Satyam NEWS

Leave a Comment