29.7 C
Hyderabad
May 3, 2024 03: 28 AM
Slider ముఖ్యంశాలు

24 గంటల వ్యవధిలో 50 మంది మృతి

#rains

హిమాచల్ ప్రదేశ్లో కురుస్తున్న వర్షాల కారణంగా ఇప్పటివరకు 50 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు వెల్లడించారు. గత 24 గంటల వ్యవధిలో మృతి చెందిన వారి సంఖ్య 50కి చేరిందని తెలిపారు.

హిమాచల్లోని పరిస్థితులపై ఆరా తీసిన కేంద్ర హోం మంత్రి అమిత్ ఎన్డీఆర్ఎఫ్ బృందాలను పంపాల్సిందిగా అధికారులను ఆదేశించారు. ఇళ్ల నుంచి ఎవరూ బయటకి రావొద్దని ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖు విజ్ఞప్తి చేశారు.

Related posts

గుంటూరులో గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం

Satyam NEWS

భట్టి తో పొంగులేటి భేటీ

Bhavani

టీ20 ప్రపంచ కప్‌ నుంచి పేలవమైన ఆటతో కోహ్లీ సేన ఔట్

Sub Editor

Leave a Comment