27.7 C
Hyderabad
April 30, 2024 08: 20 AM
Slider ముఖ్యంశాలు

బస్టాండ్ లో నాటు బాంబు కలకలం

#bomb

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ బస్టాండ్ ఆవరణలో నాటు బాంబు కలకలం రేపింది. బస్టాండ్ ఆవరణంలో బాంబు పేలడంతో ఆర్టిసి సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని బాంబు స్క్వాడ్ తో తనిఖీలు చేపట్టారు. పోలీసులు ఐదు నాటు బాంబులను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. సిసి కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నామని, ఎవరు ఎక్కడ నుంచి వీటిని తీసుకవచ్చారనే దానిపై దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు.

Related posts

(Sale) Differencebetween Hemp Seed Oil And Cbd

Bhavani

వచ్చే ఎన్నికల్లో 25 అసెంబ్లీ స్థానాలకే వైసీపీ పరిమితం

Satyam NEWS

దేవరుప్పల పూర్వ విద్యార్ధుల ఆత్మీయ సమ్మేళనం

Satyam NEWS

Leave a Comment