మహబూబ్నగర్ వాసవి ఎడ్యుకేషనల్ ట్రస్టు ద్వారా పేద ఆర్యవైశ్య విద్యార్థినీ, విద్యార్థులకు స్కాలర్షిప్లు ఇస్తామని ఎడ్యుకేషన్ ట్రస్టు మెంబర్ ఇటుకూరి వీరయ్య గుప్త తెలిపారు. ఇంజనీరింగ్ ఎంబీఏ, ఏంసీఏ, ఎంబీబీఎస్ ఉన్నత చదువుల కోసం స్కాలర్షిప్లు పొందడానికి ఈ నెల 28లోగా దరఖాస్తు చేసుకోవాలని ఆయన కోరారు. వివరాలకు తమను వనపర్తిలోని వాసవి సప్లయర్స్లో లేదా ఫోన్ 9652565595 ద్వారా సంప్రదించాలని ఆయన తెలిపారు.
previous post