39.2 C
Hyderabad
April 30, 2024 20: 47 PM
Slider మహబూబ్ నగర్

ఆర్య‌వైశ్యుల‌కు స్కాల‌ర్‌షిప్‌లు: ఇటుకూరి

vasavi club

మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ వాస‌వి ఎడ్యుకేష‌న‌ల్ ట్ర‌స్టు ద్వారా పేద ఆర్య‌వైశ్య విద్యార్థినీ, విద్యార్థుల‌కు స్కాల‌ర్‌షిప్‌లు ఇస్తామ‌ని ఎడ్యుకేష‌న్ ట్ర‌స్టు మెంబ‌ర్ ఇటుకూరి వీర‌య్య గుప్త తెలిపారు. ఇంజ‌నీరింగ్ ఎంబీఏ, ఏంసీఏ, ఎంబీబీఎస్ ఉన్న‌త చ‌దువుల కోసం స్కాల‌ర్‌షిప్‌లు పొంద‌డానికి ఈ నెల 28లోగా ద‌ర‌ఖాస్తు చేసుకోవాల‌ని ఆయ‌న కోరారు. వివ‌రాల‌కు త‌మ‌ను వ‌నప‌ర్తిలోని వాస‌వి స‌ప్ల‌య‌ర్స్‌లో లేదా ఫోన్ 9652565595 ద్వారా సంప్ర‌దించాల‌ని ఆయ‌న తెలిపారు.

Related posts

గరిడేపల్లి మండల కేంద్రంలో ఓజో ఫౌండేషన్ సేవా కార్యక్రమాలు

Satyam NEWS

వైభవంగా కొనసాగుతున్న అఖండ హనుమాన్ చాలీసా పారాయణం

Satyam NEWS

సాయి బాలాజీ ఆసుపత్రిలో అరుదైన చికిత్స

Satyam NEWS

Leave a Comment