ఎస్సి ఎస్టీ కమిషన్ మెంబెర్ సుంకపాక దేవన్న సంస్మరణ సభ హైదరాబాద్ లోని అంబర్ పేట్ లో ఘనంగా జరిగింది. తెలంగాణ ఎంఆర్ పి ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోయి వెంకట రమణ ఆధ్వర్యంలో AK ఫంక్షన్ హాల్ లో ఈ సభ నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధులుగా తెలంగాణ ఎం ఆర్ పి ఎస్ కోఆర్డినేషన్ కమిటీ చైర్మన్ యతకుల భాస్కర్ మాదిగ, తెలంగాణ ఎం ఆర్ పి ఎస్ రాష్ట్ర అధ్యక్షులు దండు సురేందర్ మాదిగ, రాష్ట్ర కోఆర్డినేషన్ కార్యదర్శి రేగంటి సునీల్ మాదిగ, మల్లేష్ మాదిగ
ఎం ఎస్ ఎఫ్ కోఆర్డినేషన్ సభ్యులు కొంగరి శంకర్ మాదిగ, అల్లారం రాములు మాదిగ రత్నయ్య మాదిగ T ప్రవీణ్ అంజలి మాదిగ పంది విజయలక్ష్మి మాదిగ పాలడుగు గండయ్య మాదిగ
అంబర్పేట్ ఎం ఆర్ పి ఎస్ మహిళ అధ్యక్షురాలు గంగ భవాని మాదిగ మాధవి మాదిగ రేణుక అంజమ్మ సులోచన మాదిగ దాదాపు 200 మంది కార్యకర్తలు పాల్గొన్నారు.