29.7 C
Hyderabad
May 3, 2024 03: 50 AM
Slider హైదరాబాద్

నిత్యావసరాలు పంపిణీ చేసిన అంబర్ పేట్ శంకర్

#Amberpet Shankar

ప్రముఖ సంఘ సేవకులు అంబర్ పేట్ శంకర్ ముదిరాజ్ పేదలకు బియ్యం, నిత్యవసర వస్తువులు పంపిణీ చేశారు. లాక్‌డౌన్‌ సందర్భంగా ఇబ్బంది పడుతున్న పేదలను ఆదుకోవడం కోసం ఆయన ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.

 రామంతపూర్ రవీంద్ర నగర్ కాలనీలో బుధవారం జరిగిన ఈ కార్యక్రమంలో తెలంగాణ బిసి రెసిడెన్షియల్ సొసైటీ కార్యదర్శి మల్లయ్య బట్, సంఘ సేవకులు బస్వరాజ్ శ్రీనివాస్, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఆవుల గడ్డ శ్రీనివాస్ యాదవ్, కాలనీవాసులు వెంకటేశ్వర్ రెడ్డి, రవి, వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో భాగంగా లాక్ డౌన్ విధులు నిర్వహిస్తున్న పోలీసులను ఆయన సన్మానించారు.

Related posts

భూ ఆక్రమణలు చేస్తే సహించం

Bhavani

కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమం విజయవంతం చేయాలి

Satyam NEWS

ఉత్తరాయణ పండుగను ఘనంగా జరుపుకున్న అమిత్ షా

Satyam NEWS

Leave a Comment