మిర్యాలగూడలో మారుతి రావు కూతురు అమృత మాట్లాడుతూ ఆయన చనిపోయిన విషయం ఇప్పటివరకు తమకు ఎలాంటి సమాచారం తెలియదని చెప్పింది. మేము మీడియాలో చూసి మారుతి రావు చనిపోయినట్లు తెలుసుకున్నాము అని అమృత చెప్పింది.
చేసిన తప్పు తెలుసుకుని ఆత్మహత్య చేసుకోవచ్చు అని అమృత వ్యాఖ్యానించింది. ప్రణయ్ చనిపోయిన తర్వాత ఇప్పటి వరకు తనకు మారుతీరావు ఫోన్ కాల్స్ చేయలేదని కూడా ఆమె చెప్పింది.