28.2 C
Hyderabad
May 9, 2024 00: 46 AM
Slider ఆంధ్రప్రదేశ్

కర్నాటక ఆదాయాన్ని మించిన ఆంధ్రా మందు

liqour line

ఆంధ్రప్రదేశ్‌లో సోమవారం మొదటి రోజు రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలు జరిగాయి. తొలి రోజు రూ. 68.7 కోట్ల మద్యం అమ్మకాలు జరిగినట్లు రాష్ట్ర ఎక్సైజ్ శాఖ ప్రకటించింది. జోన్ల వారిగా మద్యం అమ్మకాల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. రెడ్ జోన్ లో ఉన్న ఐదు జిల్లాలలో రూ. 27,21,29,200 కోట్లు ఆరంజ్ జోన్ లో ఏడు జిల్లాలు ఉండగా అందులో రూ.36,30,97,670 కోట్లు, గ్రీన్ జోన్ గా ఉన్న ఒక్క జిల్లాలో రూ. 5,18,32,930 కోట్లు మద్యం అమ్మకాలు జరిగాయి.

జిల్లాల వారిగా మద్యం అమ్మకాలు వివరాలు: తూర్పుగోదావరి – రూ. 12,41,55,500 కోట్లు (ఆరంజ్ జోన్), విశాఖపట్నం – రూ. 9,83,92,430 కోట్లు (ఆరంజ్ జోన్), చిత్తూరు – రూ. 7,92,25,850 కోట్లు (రెడ్ జోన్) కృష్ణ – రూ. 6,34,68,800 కోట్లు (రెడ్ జోన్) విజయనగరం – రూ. 5,18,32,930 కోట్లు (గ్రీన్ జోన్),

గుంటూరు – రూ. 4,71,68,540 కోట్లు (రెడ్ జోన్), నెల్లూరు – రూ. 4,60,15,710 కోట్లు (రెడ్ జోన్), శ్రీకాకుళం – రూ. 4,04,93,040 కోట్లు (ఆరంజ్ జోన్), కడప – రూ. 3,71,22,430 కోట్లు (ఆరంజ్ జోన్), కర్నూలు – రూ. 3,62,50,300 కోట్లు (రెడ్ జోన్), పశ్చిమగోదావరి – రూ. 3,49,88,030 కోట్లు (ఆరంజ్ జోన్), అనంతపురం – రూ. 2,79,46,240 కోట్లు (ఆరంజ్ జోన్) ప్రకాశం జిల్లాలో (ఆరంజ్ జోన్) మద్యం అమ్మకాలు నిలిపివేశారు.

Related posts

కేటీఆర్ చెప్పినా అలకమానవా రామన్నా

Satyam NEWS

క్రీడాకారులకు ములుగు జెడ్పీ చైర్మన్ ఆర్ధిక సాయం

Satyam NEWS

ఆత్మీయ అమ్మ

Satyam NEWS

Leave a Comment